భీమా పధకాల వార్తలు
ఆర్ధిక విషయాల మంత్రిమండలి (కాబినెట్) సంఘం, సవరించిన జాతీయ భీమా పధకాన్ని (ఎమ్ ఎన్ ఎ ఐ ఎస్) ఆమోదించింది. వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, ఈ పధకంలో ఉన్న లోటుపాట్లు సవరించి, దీన్ని మరింత సమగ్రంగానూ, రైతులకనుకూలంగాను మలచేందుకు అవసరమైన మార్పులను చేర్పులను చేసి, ఈ సవరించిన జాతీయ భీమా పధకం రూపొందించబడింది.